World Aids Day today 10tv.in |
10tv Mahaboobnagar
Sunday 1 December 2013
నిశ్శబ్దాన్ని చేధిద్ధాం..
Monday 25 November 2013
'బంగారు తల్లి'కి బాలారిష్టాలు..! '' ఇక నుంచి పుట్టబోయే ఆడపిల్లలందరూ బంగారు తల్లులే.. ఏ ఇంట్లో కూడా ఆడపిల్ల పుట్టిందని బాధపడేవారు ఉండరు..'' కొన్ని రోజుల కిందట ఏ సభలో మాట్లాడినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటి నుంచి వెలువడిన వాక్కులివే! ఆర్భాటపు ప్రచార పర్వాలతో పురుడు పోసుకున్న సీఎం మానస పుత్రిక 'బంగారు తల్లి'కి పురిట్లోనే సంధికొట్టింది. అర్హులైన వారి ఒడిచేరకుండా నూటొక్క కష్టాలపాల్జేస్తోంది. దీంతో.. 'బంగారు తల్లి' గురించి కిరణ్ పలికిన పలుకులన్నీ చెల్లని కాసులేనని తేలిపోయింది. 'బంగారు తల్లి'కోసం ప్రాణాలు కోల్పోయిన చిట్టితల్లి... నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట తండాకు చెందిన గిరిజన....See More
Friday 22 November 2013
www.10tv.in |
రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
మహబూబ్ నగర్ జిల్లాలోని బాలానగర్ మండలం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. బాలిక రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి ...see more..
tags; Mahaboobnagar district,Road accident,Girl's death
మహబూబ్ నగర్ జిల్లా, రోడ్డు ప్రమాద, గర్ల్ యొక్క మరణం
Wednesday 20 November 2013
స్వస్థలానికి చేరిన మెడికో కామేష్ మృతదేహం
Kamesh www.10tv.in |
మహబూబ్ నగర్... కర్ణాటకలో దుండగుల దాడిలో మృతి చెందిన మెడికో విద్యార్థి కామేష్ మృతదేహాన్ని సొంత నివాసమైన మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తికి అధికారులు తీసుకొచ్చారు. కామేష్ మృతితో కల్వకుర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కామేష్ మృతికి సంతాపంగా విద్యార్థులు పట్టణంలో కొవ్వొత్తి ర్యాలీ చేశారు. మృత దేహాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే పి.రాములు, నేతలు వంశీచందర్, చిత్తరంజన్దాస్లు కామేష్ మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబ.. See More...
Tuesday 19 November 2013
మహబూబ్ నగర్ లో ఇద్దరికి స్వైన్ ఫ్లూ..
Two Sine Flu Cases www.10tv.in |
మహబూబ్ నగర్.. జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలోని మాటూరు గ్రామంలో ఇద్దరికి సైన్ ఫ్లూ సోకినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. మాటూరు గ్రామానికి చెందిన కుటుంబంలో కొందరికి జ్వరం రావడంతో ఈనెల 14వ తేదీన వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈవైద్య పరీక్షల్లో వీరమణికి, మరొకరికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు. గ్రామస్తులను వైద్యులు అప్రమత్తం చేశారు. ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్టోబర్.. See More...
చట్ట'భద్రత' లేని సిబిఐ..!
CBI at UPA www.10tv.in |
దుండగుల దాడిలో గాయపడ్డ వైద్యవిద్యార్ధి మృతి
Student Sai Prasad www.10tv.in |
మహబూబ్ నగర్... కర్నాటక రాష్ట్రం కోలార్లో దుండగులు పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంబిబిఎస్ విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ మంగళవారం మృతి చెందాడు. ఈ నెల 12న కళాశాల లైబ్రరీ నుంచి తిరిగివస్తున్న ప్రసాద్పై దుండగులు పెట్రోలు పోసి నిప్పంటించిన విషయం విదితమే. చికిత్స నిమిత్తం అతనిని బెంగుళూరు నుంచి కల్వకుర్తి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే వైద్యసేవలు అందిస్తుండగా ప్రసాద్ మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కామేశ్వర సాయిప్రసాద్ బెంగళూరులో ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 12వతేదీ రాత్రి.. See More..
Subscribe to:
Posts (Atom)