Tuesday, 19 November 2013

మహబూబ్ నగర్ లో ఇద్దరికి స్వైన్ ఫ్లూ..

Two Sine Flu Cases www.10tv.in

మహబూబ్ నగర్.. జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. జిల్లాలోని దౌల్తాబాద్ మండలంలోని మాటూరు గ్రామంలో ఇద్దరికి సైన్ ఫ్లూ సోకినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. మాటూరు గ్రామానికి చెందిన కుటుంబంలో కొందరికి జ్వరం రావడంతో ఈనెల 14వ తేదీన వైద్య పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈవైద్య పరీక్షల్లో వీరమణికి, మరొకరికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు గుర్తించారు. గ్రామస్తులను వైద్యులు అప్రమత్తం చేశారు. ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తామని వైద్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అక్టోబర్.. See More...

No comments:

Post a Comment