స్థానిక
సంస్థల చరిత్రలో రాష్ట్రంలో
జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం
ఉంది.
బల్వంతరాయ్
మెహతా కమిటీ
సిఫార్సుల ప్రకారం మూడంచెల
పంచాయతీ వ్యవస్థ ఆంద్రప్రదేశ్లో
మొట్టమొదటిసారిగా మహబూబ్
నగర్ జిల్లాలోని షాద్నగర్
ఎంపికైనది.1959,
అక్టోబర్
14న
అప్పటి
భారత
ప్రధానమంత్రి
జవహర్లాల్
నెహ్రూ ఇక్కడి
సమితికి ప్రారంభోత్సవం
చేసినాడు.
ఇది
దేశంలోనే రెండవ పంచాయతీ సమితి.
(మొదటి
సమితిని రాజస్థాన్
రాష్ట్రంలో
ప్రారంభించారు).
నెహ్రూ
ప్రారంభించిన పంచాయతీ సమితి
భవనం నేడు మండల పరిషత్తు
కార్యాలయంగా సేవలందిస్తోంది.
No comments:
Post a Comment