Monday, 25 November 2013

'బంగారు తల్లి'కి బాలారిష్టాలు..! ''
ఇక నుంచి పుట్టబోయే ఆడపిల్లలందరూ బంగారు తల్లులే.. ఏ ఇంట్లో కూడా ఆడపిల్ల పుట్టిందని బాధపడేవారు ఉండరు..'' కొన్ని రోజుల కిందట ఏ సభలో మాట్లాడినా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటి నుంచి వెలువడిన వాక్కులివే! ఆర్భాటపు ప్రచార పర్వాలతో పురుడు పోసుకున్న సీఎం మానస పుత్రిక 'బంగారు తల్లి'కి పురిట్లోనే సంధికొట్టింది. అర్హులైన వారి ఒడిచేరకుండా నూటొక్క కష్టాలపాల్జేస్తోంది. దీంతో.. 'బంగారు తల్లి' గురించి కిరణ్ పలికిన పలుకులన్నీ చెల్లని కాసులేనని తేలిపోయింది. 'బంగారు తల్లి'కోసం ప్రాణాలు కోల్పోయిన చిట్టితల్లి...       నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలం భవానీపేట తండాకు చెందిన గిరిజన....See More      



No comments:

Post a Comment