Kamesh www.10tv.in |
మహబూబ్ నగర్... కర్ణాటకలో దుండగుల దాడిలో మృతి చెందిన మెడికో విద్యార్థి కామేష్ మృతదేహాన్ని సొంత నివాసమైన మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తికి అధికారులు తీసుకొచ్చారు. కామేష్ మృతితో కల్వకుర్తిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. కామేష్ మృతికి సంతాపంగా విద్యార్థులు పట్టణంలో కొవ్వొత్తి ర్యాలీ చేశారు. మృత దేహాన్ని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అచ్చంపేట ఎమ్మెల్యే పి.రాములు, నేతలు వంశీచందర్, చిత్తరంజన్దాస్లు కామేష్ మృతికి సంతాపం ప్రకటించారు. కుటుంబ.. See More...
No comments:
Post a Comment