www.10tv.in |
రోడ్డు ప్రమాదంలో బాలిక మృతి
మహబూబ్ నగర్ జిల్లాలోని బాలానగర్ మండలం వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిదేళ్ల బాలిక మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. బాలిక రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి ...see more..
tags; Mahaboobnagar district,Road accident,Girl's death
మహబూబ్ నగర్ జిల్లా, రోడ్డు ప్రమాద, గర్ల్ యొక్క మరణం
No comments:
Post a Comment