Monday 11 November 2013

వోల్వో బస్సు ప్రమాద ఘటనపై హై కోర్టు నోటీసులు..

High Court Issues www.10tv.in

'వోల్వో' బస్సు ప్రమాద ఘటనపై రాష్ట్ర హై కోర్టు సీరియస్ అయ్యింది. ఈ ఘటనకు సంబంధించి వోల్వో కంపెనీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సోమవారం న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. వారంలోగా సమాధానం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. రవాణా శాఖ, ఆర్టీసీ సంస్థలకు కూడా నోటీసులు పంపింది. విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో వోల్వో బస్సు ప్రమాద ఘటనపై విచారణ పూర్తయ్యింది. బస్సులో ఎలాంటి పేలుడు పదార్థాలు లేవని నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. బస్సు అదుపు తప్పి కల్వర్ట్ ను ఢీ కొనడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని క్లూస్.. See More...

No comments:

Post a Comment