All Parties Logos 10tv.in |
రాష్ట్రం రావణకాష్టంలా మండిపోతున్నా.. అందులో పడి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మాడిపోతున్నా.. తమకు సంబంధమే లేదంటున్నాయి రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు. విభజన అంశం మొదలైన నాటి నుంచి నేటి వరకూ ఎటు మాట్లాడితే తమకు మేలు జరుగుతుందని 'తూకం' వేసుకుని మరీ మాట్లాడిన పార్టీలు.. ఇంకా.. అదే ధోరణిని అనుసరిస్తున్నాయి. మంత్రుల బృందం' ఎదుట ఆయా పార్టీలు వెల్లడించిన అభిప్రాయాల అనంతరం ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చింది. మంగళ, బుధ(12, 13 తేదీలు) వారాల్లో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ఏడు పార్టీలతో జీవోఎం రెండు దఫాలుగా సమావేశమైంది. ఈ భేటీకి హాజరుకాకుండా టిడిపి తప్పించుకోగా.. మిగిలిన వాటిల్లో సీపీఎం, సీపీఐ, టీఆర్ఎస్, ఎంఐఎం తమ అభిప్రాయాలు వెల్లడించాయి. అయితే.. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి మాత్రం నాటకాలతో........see more
No comments:
Post a Comment