Sunday 17 November 2013

ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..

karthika-pournami-10tv.in
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా పలు పుణ్యక్షేత్రాల్లో కార్తీకపౌర్ణమి వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. పలు ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గోదావరి, కృష్టా నదీ తీరాల్లో తెల్లవారు జాము నుంచే భక్తులు పుణ్యస్నానాలను ఆచరిస్తున్నారు. భద్రాచలంలో..    కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలోని గోదావరి తీరం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచి రాష్ట్రం నుంచే కాక సరిహద్దు రాష్ట్రాలైన ఛత్తీస్ గఢ్, ఒడిషా, నుంచి వేలాదిగా తరలొచ్చిన భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. కార్తీక పౌర్ణమి రోజు ప్రవాహ నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, 360 వత్తులను దీపారాధనలుగా గోదావరి తీరంలోనూ, శివాలయాల్లోనూ వెలిగించి, ఏడాది పాటు దీపారాదన చేస్తే పుణ్య ఫలం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో భక్తులు.....see more

No comments:

Post a Comment