Sachin Tendulkar 10tv.in |
అంతర్జాతీయ మ్యాచ్ లకు వీడ్కోలు పలికిన రోజునే కేంద్ర ప్రభుత్వం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కు భారత అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. సచిన్ టెండూల్కర్ కు 'భారత రత్న' పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. దీంతో భారత రత్న పురస్కారానికి ఎంపికైన తొలి క్రీడాకారుడిగా, ఈ అవార్డును అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ చరిత్ర సృష్టించాడు. గడచిన 24 ఏళ్లుగా భారత దేశం తరపున క్రికెట్ కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అందించిన సేవలకు గుర్తుగా కేంద్రం ఈ పురస్కారాన్ని ప్రకటించి ఆయనకు సముచిత గౌరవాన్ని ఇచ్చింది. సచిన్ రిటైర్మెంట్ రోజునే ఈ అవార్డు ప్రకటన.......see more
No comments:
Post a Comment