Student Sai Prasad www.10tv.in |
మహబూబ్ నగర్... కర్నాటక రాష్ట్రం కోలార్లో దుండగులు పెట్రోలు పోసి నిప్పుపెట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఎంబిబిఎస్ విద్యార్థి కామేశ్వర సాయి ప్రసాద్ మంగళవారం మృతి చెందాడు. ఈ నెల 12న కళాశాల లైబ్రరీ నుంచి తిరిగివస్తున్న ప్రసాద్పై దుండగులు పెట్రోలు పోసి నిప్పంటించిన విషయం విదితమే. చికిత్స నిమిత్తం అతనిని బెంగుళూరు నుంచి కల్వకుర్తి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడే వైద్యసేవలు అందిస్తుండగా ప్రసాద్ మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబ్నగర్ జిల్లాకు చెందిన కామేశ్వర సాయిప్రసాద్ బెంగళూరులో ఎంబిబిఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 12వతేదీ రాత్రి.. See More..
No comments:
Post a Comment