భారతరత్న అవార్డు చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు ఆ అవార్డుకే కళంకం తెస్తున్నాయి. ఎవరికి ఏ అవార్డు ప్రకటించినా దాని చుట్టూ వివాదాలు రాజుకోవడం ఇటీవల కాలంలో ఎక్కువైంది. సచిన్ టెండూల్కర్, సీఎన్ఆర్ రావు కు భారతరత్న ప్రకటించిన నేపథ్యంలో మరోసారి వివాదం మొదలైంది. మా నేతకంటే... మానేతకు... మాజీ ప్రధాని వాజ్పేయికి భారతరత్న ఇవ్వాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, సచిన్కు ఎందుకిచ్చారంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ నేతలూ, ఆయన అభిమానులు కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ 40 ఏళ్ల ఆలస్యంగా ఇచ్చారంటూ మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పటేల్ గురించి ప్రస్తావిస్తున్నవారు రాజ్యాంగ నిర్మాత.. See More...
No comments:
Post a Comment