Thursday 7 November 2013

పాఠశాల బస్సు బోల్తా

30 Students injured www.10tv.in

మహబూబ్ నగర్... జిల్లాలోని పుల్లచర్ల వద్ద ప్రగతి ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళుతున్న సమయంలో ఈ ప్రమాదం.. See More...

No comments:

Post a Comment