Clue Team Drowsy Driving Reason www.10tv.in |
మహబూబ్ నగర్... జబ్బర్ ట్రావెల్స్ కు చెందిన వోల్వో బస్సు ప్రమాదంపై క్లూస్ టీం విచారణ కొలిక్కి వచ్చింది. 45 మంది ప్రాణాలు తీసిన బస్సు ప్రమాదంపై ఫోరెన్సిక్ రిపోర్టు అందజేసింది. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడమే ప్రమాదానికి ప్రధాన కారణమని తేలిపింది. ప్రమాదం జరిగిందిలా.. రిపోర్టులోని వివరాల ప్రకారం.. బస్సు కల్వర్టును ఢీకొన్నప్పుడు దాని ఇనుప చువ్వలు డీజిల్ ట్యాంక్ కు గుచ్చుకున్నాయి. దీంతో డీజిల్ కారడం మొదలైంది. ఆ తర్వాత వెనుక భాగంలో విరిగిన రేకు ముక్క రోడ్డును గీసుకుంటూ రావడంతో మంటలు అంటుకున్నాయి. మొదట లగేజీకి మంటలు.. See More...
No comments:
Post a Comment