ఏవీఎస్ అంతిమయాత్ర..
హైదరాబాద్ : ఏవీఎస్ అంతిమయాత్ర ఫిల్మ్ ఛాంబర్ నుండి ప్రారంభమైంది. ప్రముఖ హాస్యనటుడు ఏవీఎస్ కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన పార్థివ దేహానికి కడసారి వీడ్కోలు పలికారు. అభిమానుల సందర్శనార్థం ఫిల్మ్ ఛాంబర్ లో ఆయన భౌతిక కాయాన్ని ఉంచటం జరిగింది. అక్కడినుండే ఆయన అంతిమయాత్ర మొదలైంది. కాలేయసంబంధిత వ్యాధితో బాధపడ్డ ఆయన శుక్రవారం రాత్రి మరణించారు. ఏవీఎస్ మృతి సినీరంగానికే కాక తెలుగుదేశం పార్టీకి తీరని లోటని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏవీఎస్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. తాను నవ్వకుండా అందరినీ నవ్వించిన ఏవీఎస్ మనమధ్య లేకపోవడం దురదృష్టకరమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. ఏవీఎస్ సామాజిక చైతన్య వ్యాసాలు రాసేవారని.. ఆయన కళాకారుడే కాకుండా,see more.....
No comments:
Post a Comment